ఇందిర జలప్రభ పథకం అమలు కోసం రూ. 100 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: ఇందిర జలప్రభ పథకం అమలు కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను సాగుకు పనికొచ్చేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
Feb 3 2015 6:32 AM | Updated on Sep 2 2017 8:44 PM
ఇందిర జలప్రభ పథకం అమలు కోసం రూ. 100 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: ఇందిర జలప్రభ పథకం అమలు కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను సాగుకు పనికొచ్చేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.