రాజస్థాన్ తరహా సాంకేతిక వ్యవస్థ
హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్లైన్లో వైద్యసేవలు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చిన రోగి వివరాలు, ఔషధాల పేర్లను కంప్యూటర్లో నమోదు చేసేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అనుసరించనున్నాయి. త్వరలో ‘సి-డాక్’ అనే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సుమారు 1,709 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్లైన్ సేవల కోసం సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకునేందుకు సుమారు రూ.34 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
నాలుగు నెలల క్రితమే ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం నేతృత్వంలో రాజస్థాన్లో పర్యటించి కసరత్తు చేశారు. దీనివల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు మరింత చేరువవుతాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులతో పీహెచ్సీల కోసం రూ.10 కోట్లు వెచ్చించి ల్యాప్టాప్లు కొనుగోలు చేశారు.
ఆన్లైన్లో ఆరోగ్యం!
Published Sun, Jul 20 2014 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
పోలింగ్ బూత్లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
తప్పక చదవండి
- కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement