గుంటూరు పరిసరాల్లో హైకోర్టు! | Guntur in the vicinity of the High Court | Sakshi
Sakshi News home page

గుంటూరు పరిసరాల్లో హైకోర్టు!

Sep 12 2014 12:07 AM | Updated on Aug 24 2018 2:36 PM

ఏపీ రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

 విజయవాడ బ్యూరో: ఏపీ రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 150 నుంచి 200 ఎకరాల స్థలం కావాలని హైకోర్టు వర్గాలు ప్రభుత్వాధికారులను కోరినట్లు సమాచారం. గుంటూరు నగరంలో అంత స్థలం దొరికే అవకాశం లేకపోవడంతో నగర శివారు ప్రాంతాలు, నాగార్జున వర్సిటీ వద్ద భూములను పరిశీలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement