గుంటూరు పరిసరాల్లో హైకోర్టు! | Guntur in the vicinity of the High Court | Sakshi
Sakshi News home page

గుంటూరు పరిసరాల్లో హైకోర్టు!

Sep 12 2014 12:07 AM | Updated on Aug 24 2018 2:36 PM

ఏపీ రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

 విజయవాడ బ్యూరో: ఏపీ రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, హైకోర్టును గుంటూరు పరిసరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 150 నుంచి 200 ఎకరాల స్థలం కావాలని హైకోర్టు వర్గాలు ప్రభుత్వాధికారులను కోరినట్లు సమాచారం. గుంటూరు నగరంలో అంత స్థలం దొరికే అవకాశం లేకపోవడంతో నగర శివారు ప్రాంతాలు, నాగార్జున వర్సిటీ వద్ద భూములను పరిశీలిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement