ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నడుం కట్టనుంది.
అమరావతి డిజైన్లపై ప్రభుత్వం దృష్టి
Jun 23 2017 2:42 PM | Updated on Aug 18 2018 5:48 PM
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నడుం కట్టనుంది. రాజ్భవన్, సీఎం నివాస డిజైన్లపై కూడా సర్కారు దృష్టి పెట్టింది. ఇందుకోసం అర్కిటెక్చర్ సంస్థ ఎంపికకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. వచ్చేనెల 14వ తేదీ వరకూ బిడ్స్ స్వీకరణ జరగనుంది. అదే రోజు సీఆర్డీఏ టెండర్లు తెరవనుంది
Advertisement
Advertisement