గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి | Gokulapadu blast toll goes up to seven 9 | Sakshi
Sakshi News home page

గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి

Apr 11 2015 10:06 AM | Updated on Apr 3 2019 3:52 PM

గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది.

విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బాణాసంచా పేలుడులో గాయపడ్డ లక్ష్మీ అనే మహిళ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement