పూరిపాక ధ్వంసం చేసిన ఏనుగులు | Elephants have destroyed ​hut | Sakshi
Sakshi News home page

పూరిపాక ధ్వంసం చేసిన ఏనుగులు

Apr 28 2018 1:03 PM | Updated on Apr 28 2018 1:03 PM

Elephants have destroyed ​hut - Sakshi

ఏనుగులు తోసేసిన పురిపాక

సీతంపేట : సీతంపేట ఏజెన్సీలో నాలుగు ఏనుగుల గుంపు శుక్రవారం బీభత్సం సృష్టించింది. చిన్నగోరపాడు కొండల్లో పూరిపాకను నాశనం చేసింది. సవర సూరయ్య జీడితోట కాపలాకు వేసుకున్నాడు. ఇందులో ఉన్న కొండ చీపుర్లు కట్టలను చిందరవందర చేశాయి. కొన్ని జీడిచెట్లను కూడా నాశనం చేయడంతో బాధితుడు విలపిస్తున్నాడు. ఎఫ్‌ఎస్‌వో తిరుపతిరావు, బీట్‌ ఆఫీసర్‌ కె.దాలినాయుడు, ఏనుగుల ట్రాకర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గిరిజనులు ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement