సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్ర ఎమ్మెల్యేల ధర్నా | Congress leaders to hold protest tomorrow for united Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్ర ఎమ్మెల్యేల ధర్నా

Sep 2 2013 10:26 PM | Updated on Mar 18 2019 8:56 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్ర ఎమ్మెల్యేల ధర్నా - Sakshi

సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్ర ఎమ్మెల్యేల ధర్నా

సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజనపై తమ నిరసన, ఆందోళన కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్ శైలజానాథ్, ఇతర సీమాంధ్ర నేతలు వెల్లడించారు. 
 
ఆంధ్ర ప్రదేశ్ ను విభజించకుండా యధావిధిగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంత నాయకులతోపాటు, ప్రజలు కూడా నిరసన, ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ పరిస్థితులపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement