తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి | Sakshi
Sakshi News home page

తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి

Published Tue, Jan 27 2015 2:50 AM

తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి

తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తిరుమలకు వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు రిసెప్షన్ డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
 
 

Advertisement
Advertisement