'డ్వాక్రా సంఘాలను సీఎం బెదిరించారు' | chandrababu warns dwarka group is so sad, says raghuveerareddy | Sakshi
Sakshi News home page

'డ్వాక్రా సంఘాలను సీఎం బెదిరించారు'

Nov 6 2016 11:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

'డ్వాక్రా సంఘాలను సీఎం బెదిరించారు' - Sakshi

'డ్వాక్రా సంఘాలను సీఎం బెదిరించారు'

డ్వాక్రా సంఘాలను సీఎం చంద్రబాబు బెదిరించడం దారుణమని రఘువీరారెడ్డి అన్నారు.

ఏలూరు: రెయిన్ గన్స్ పేరుతో సీఎం చంద్రబాబునాయుడు రూ.300 కోట్లు దోచుకున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావని, సమస్యలు ఎదుర్కొంటారని సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను బెదిరించడం దారుణమని రఘువీరా మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement