కేంద్ర మంత్రి గడ్కరీకి చంద్రబాబు ఫోన్‌ | chandrababu phoned to gadkari | Sakshi
Sakshi News home page

Dec 12 2017 7:36 PM | Updated on Jul 28 2018 3:41 PM

అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం చంద్రబాబు మంగళవారం ఫోన్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఆయన కోరారు. ఈ క్రమంలో చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కమిటీతో సమావేశం తర్వాత చంద్రబాబు గడ్కరీకి ఫోన్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement