అత్యాచార ఆరోపణలతో ఏఎస్ఐపై కేసు నమోదు | case filed on bellamkonda ASI | Sakshi
Sakshi News home page

అత్యాచార ఆరోపణలతో ఏఎస్ఐపై కేసు నమోదు

Nov 21 2015 3:00 PM | Updated on Aug 20 2018 5:11 PM

ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై అత్యాచారం కేసు నమోదైంది.

గుంటూరు: ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై అత్యాచారం కేసు నమోదైంది.  శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార ఘటనను వీడియో తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపించింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement