'కాల్ మనీ బాధితులు.. నేరుగా కలవొచ్చు' | call money victims may directly approach: vallabhaneni vamshi | Sakshi
Sakshi News home page

'కాల్ మనీ బాధితులు.. నేరుగా కలవొచ్చు'

Dec 28 2015 5:08 PM | Updated on Apr 6 2019 8:52 PM

కాల్మనీ బాధితులు నేరుగా నన్ను కలవొచ్చు' అని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు.

కృష్ణా: 'కాల్మనీ బాధితులు నేరుగా నన్ను కలవొచ్చు' అని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. కాల్మనీ వ్యవహారంలో ఎంతటి వారి పైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాల్మనీ వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయనుందని పునరుద్ఘాటించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement