నాటు పడవ బోల్తా: మహిళలు గల్లంతు | Boat overturned in visakhapatnam district | Sakshi
Sakshi News home page

నాటు పడవ బోల్తా: మహిళలు గల్లంతు

Dec 4 2014 9:02 PM | Updated on Apr 3 2019 5:24 PM

విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో సమీపంలో గురువారం నాటు పడవ బోల్తా పడింది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో సమీపంలో గురువారం నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి... గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం గాలింపు చర్యలు నిలిపివేశారు. గల్లంతైన మహిళల  కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement