కొనసాగుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ ఎన్నికలు | APSRTC Union Elections Started In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ ఎన్నికలు

Aug 9 2018 12:22 PM | Updated on Aug 20 2018 3:26 PM

APSRTC Union Elections Started In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి.  సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలోని 128 డిపోల్లో పోలింగ్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, బస్‌ భవన్‌లలో 26 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్‌ఎమ్‌యూ, ఈయూల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. రాత్రి 10.30 గంటల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement