ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం | AP EAMCET 2016 engineering web counselling begin | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం

Jun 6 2016 11:48 AM | Updated on Jul 11 2019 6:33 PM

ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ప్రక్రియను ఆరంభించారు.

విశాఖ : ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు సోమవారం వెబ్ కౌన్సెలింగ్  ప్రారంభమైంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ప్రక్రియను ఆరంభించారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. 22న సీట్లు కేటాయింపు,  27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా సాంకేతిక లోపం కారణంగా  వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement