త్వరలో సీమకు కృష్ణాజలాలు | AP CM chandrababu speaks in collectors meeting at vijayawada | Sakshi
Sakshi News home page

త్వరలో సీమకు కృష్ణాజలాలు

Feb 23 2016 6:14 PM | Updated on Aug 18 2018 6:18 PM

రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు త్వరలో అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

విజయవాడ: రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు త్వరలో అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. కృష్ణా పుష్కరాల్లో రాయలసీమ వాసులను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అన్ని  ఏర్పాట్లను చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement