దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం | 3.9 kg gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం

Mar 15 2014 8:41 AM | Updated on Sep 2 2017 4:45 AM

దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం

దంపతుల నుంచి భారీగా బంగారం స్వాధీనం

బ్యాంకాక్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన దంపతులను శనివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్‌  విమానాశ్రయంలో బంగారం కిలోలకు కిలోలు పట్టుబడుతోంది. తాజాగా బ్యాంకాంక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన దంపతుల నుంచి 3.9 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 20 కిలోల బంగారం పట్టుబడింది. అరబ్‌ దేశాల్లో బంగారం ధర , టాక్స్‌లు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి బంగారాన్ని తీసుకువస్తున్నారు. కొంతమంది స్మగ్లర్లు బూట్లలో, అండర్‌వేర్‌లలో పెట్టుకుని తీసుకు వచ్చినా.. స్కానర్స్‌ వద్దకు వచ్చే సరికి అడ్డంగా దొరికి పోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement