సాక్షి, మచిలీపట్నం : గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన బకాయిలు పెరుకుపోయాయి. ఫలితంగా ఇంటి నిర్మాణం పూర్తిచేయలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం 123మంది ఉద్యోగులకు గానూ ముగ్గురు మినహా 120మంది సమ్మె చేస్తున్నారు. డీఈ, ఏఈ, వర్క్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. కాగా, హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) ప్రదీప్కుమార్, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్, ఈ నెలాఖరున రిటర్మెంట్ కానున్న ఉద్యోగి ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ ఏడాది జిల్లాలో 26,496ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,643ఇళ్లు ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన 23,853ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు ఒక్కో ఇంటికి రూ.70వేలు, పట్టణ ప్రాంతాల్లోని ఓసీ, బీసీలకు రూ.80వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05లక్షలు మంజూరు చేస్తారు. మంజూరైన మొత్తంలోనే ఒక్కో ఇంటికి 70బస్తాల వరకు సిమెంట్ ఇస్తారు.
ఆ ఇళ్లకు వాటికి పునాది, బేసమెంట్, రూఫ్, పైకప్పు స్థాయిల్లో ఎప్పటికప్పుడు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి దశల వారీగా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తేనే లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలుగుతాడు. నెల రోజులకుపైగా గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో బిల్లులు మంజూరు కాలేదు. సుమారు రూ.3కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
సమ్మె సడలించిన వెంటనే బిల్లులు..
జిల్లాలో గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు సమ్మె సడలించిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ ప్రదీప్కుమార్ చెప్పారు. బిల్లుల పెండింగ్పై ఆయన్ను సాక్షి వివరణ కోరింది. తమ శాఖకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో ఉన్నందునా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పారు. సమ్మె సడలించిన వెంటనే బిల్లులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేదోడి గూడు ‘భారం’
Published Sat, Sep 21 2013 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement