గోశాలలో మరో 12 ఆవులు మృతి | 12 cows deid in vijayawada gosala today | Sakshi
Sakshi News home page

గోశాలలో మరో 12 ఆవులు మృతి

Apr 30 2015 10:02 AM | Updated on Oct 5 2018 6:48 PM

గోశాలలో మరో 12 ఆవులు మృతి - Sakshi

గోశాలలో మరో 12 ఆవులు మృతి

కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన గోశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చని పోయిన ఆవుల సంఖ్య 17 కు చేరింది.

విజయవాడ: కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన గోశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చని పోయిన ఆవుల సంఖ్య 17 కు చేరింది. మరో 14 ఆవుల తీవ్ర అస్వస్థకు గురైయ్యాయి. వాటిలో 6 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. విషపూరితమైన ఆహారం తిని బుధవారం తొమ్మిది ఆవులు మృత్యువాత పడ్డాయి. గురువారం ఉదయం మరో 8 ఆవులు మృతిచెందాయి. అస్వస్థతకు గురైన ఆవులకు పశువైద్యులు సేవలు అందిస్తున్నారు. కాలం చెల్లిన గోధుమ రవ్వను తినడం వల్లనే ఆవులు మృతి చెందాయని పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయమని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గోధుమ రవ్వ ను గోశాలకు పంపిణీ చేసిన భవానీ ట్రేడర్స్,  సాంబశివరావు అనే వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement