స్కూల్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు | 10 students injured in school bus overturns at Nellore district | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

Aug 5 2014 9:51 AM | Updated on Oct 20 2018 6:04 PM

స్కూల్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు - Sakshi

స్కూల్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపాలెం సమీపంలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపాలెం సమీపంలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసి... పోలీసులకు సమాచారం అందంచారు.

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement