జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్తో ఫోన్ ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తేది. 29.12.2025 సోమవారంసమయం : ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్ :
9848047492
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్తో ఫోన్ ఇన్


