జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌ ఇన్‌

Dec 28 2025 12:53 PM | Updated on Dec 28 2025 12:53 PM

జిల్ల

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌ ఇన్‌

చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పాండునాయక్‌తో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

తేది. 29.12.2025 సోమవారంసమయం : ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ :

9848047492

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌ ఇన్‌1
1/1

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌ ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement