ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్
మహల్ మైదానంలో శనివారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్తో కలిసి ప్రశంసపత్రాలు అందించారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్


