రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు | - | Sakshi
Sakshi News home page

రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు

Dec 29 2025 7:28 AM | Updated on Dec 29 2025 7:28 AM

రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు

రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు

రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు

రైతులు సాంకేతికతను, మార్కెట్‌ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రియంట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ రీజినల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (ఆర్‌ఎఆర్‌ఎస్‌) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్‌–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్‌ ద్వారా హైబ్రిడ్‌ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్‌ పాండల్స్‌, మల్చింగ్‌ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement