అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం.. | - | Sakshi
Sakshi News home page

అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం..

Dec 24 2025 5:18 AM | Updated on Dec 24 2025 5:18 AM

అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం..

అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం..

జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్‌ దినకర్‌బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్‌, సెపక్‌తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్‌ క్రీడాకారుడు నున్సావత్‌ వెంకటేష్‌, పోచ రవీందర్‌రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్‌, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్‌ గవర్నర్‌తో పరిచయం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement