సాక్షి ఫొటోగ్రాఫర్‌ మోహన్‌రావుకు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్‌ మోహన్‌రావుకు జాతీయ అవార్డు

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

డాబాగార్డెన్స్‌: వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్‌ మంగళవారం ప్రకటించిన అవార్డుల్లో సాక్షి సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ పి.ఎల్‌.మోహన్‌రావుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో యుద్ధ హెలికాప్టర్ల విన్యాసాలను అద్భుతంగా చిత్రీకరించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 19న వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. మోహన్‌రావు ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు.

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.36.28 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement