● పొలం బాటలో అన్నదాతలు
● వరినాట్లు వేసేందుకు కరిగెట్లు
● ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న
నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్
నరెడ్లగూడలో పత్తి పంట
మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న


