కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుతున్న వరద

Aug 11 2025 10:03 AM | Updated on Aug 11 2025 10:03 AM

కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుతున్న వరద

కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుతున్న వరద

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టులో వాగుల ద్వారా ఆదివారం వరకు 16 అడుగుల మేర వరదనీరు చేరింది. 3 సంవత్సరాల నుంచి జూలై నెలలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయేది. అక్కడి నుంచి అలుగు ద్వారా కాగ్నా నుంచి ప్రవహించి కృష్ణానదిలో చేరేది. కానీ ఈ సారి వర్షాలు సంవృద్ధిగా కురియకపోవడంతో ఎగువ ప్రాంతాలనుంచి వరద ప్రవాహం తగ్గింది. జూలైలో కేవలం 4 అడుగుల నీరు చేరడంతో 14.6 అడుగుల వరకు నీటి నిల్వకు చేరింది. మరో 8 అడుగుల నీరు చేరితేనే ప్రాజెక్టు పూర్తిగా నిండుంతుందని అధికారులు చెబుతున్నారు. రబీ పంటలకు నీరు అందాలంటే ప్రాజెక్టు పూర్తిగా నిండాలని రైతులు చెబుతున్నారు.

16 అడుగులకు చేరిన నీటిమట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement