TSPSC Decided To Debar Who Linked With Paper Leak Case - Sakshi
Sakshi News home page

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

May 30 2023 6:59 PM | Updated on May 30 2023 7:57 PM

TSPSC Decided To Debar Who Linked With Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది.

సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్‌పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. 
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..

Advertisement
 
Advertisement
Advertisement