తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ | Transfers Of Many Ias Officers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Feb 28 2024 5:47 PM | Updated on Feb 28 2024 5:57 PM

Transfers Of Many Ias Officers In Telangana - Sakshi

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శేబరిష్  బదిలీ అయ్యారు.

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా భోర్ఖాడే హేమంత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా కేశవ్ పాటిల్‌ బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement