విమాన ప్రయాణం హామీని నెరవేర్చిన హ్యాట్రిక్‌ సర్పంచ్‌ | Three Time Sarpanch Takes 200 Villagers To Tirupati By Flight | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణం హామీని నెరవేర్చిన హ్యాట్రిక్‌ సర్పంచ్‌

Jan 20 2026 11:23 AM | Updated on Jan 20 2026 11:23 AM

Three Time Sarpanch Takes 200 Villagers To Tirupati By Flight

జోగులాంబ గద్వాల జిల్లా: ముచ్చట గా మూడోసారి సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తి గ్రామంలోని 200 మందిని విమానంలో తిరుపతి తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్‌ జిల్లా రాకంచర్ల గ్రామ సర్పంచ్‌ కమ్లీబాయి, పెంటయ్య దంపతులు తాము ఎన్నికల్లో గెలిస్తే విమానంలో తిరుపతి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సోమవారం సర్పంచ్‌ భర్త పెంటయ్య పుట్టినరోజు కావడంతో నాలుగు బస్సుల్లో హైదరాబాద్‌ బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతి చేరుకోనున్నార 

Advertisement
 
Advertisement
Advertisement