రేషన్‌ బియ్యం పంపిణీ 4నుంచి 

Telangana Ration‌ Rice Distribution From Jan 4 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి సరఫరా చేసే రేషన్‌ బియ్యాన్ని ఈనెల నాలుగో తేదీ నుంచి పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని ఈ విషయాన్ని రేషన్‌దారులు గమనించాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top