Telangana: కొత్తగా ఐదు కరోనా కేసులు  | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా ఐదు కరోనా కేసులు 

Published Wed, Dec 28 2022 2:10 AM

Telangana logs 5 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన 5,818 కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఐదుగురు కోలుకున్నారు.  

Advertisement
Advertisement