
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన 5,818 కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐదు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఐదుగురు కోలుకున్నారు.
Dec 28 2022 2:10 AM | Updated on Dec 28 2022 2:10 AM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన 5,818 కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐదు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఐదుగురు కోలుకున్నారు.