Telangana: కొత్తగా 4 కరోనా కేసులు | Telangana Logs 4 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 4 కరోనా కేసులు

Nov 28 2022 2:36 AM | Updated on Nov 28 2022 2:36 AM

Telangana Logs 4 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆది­వారం 3,650 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరిందన్నారు. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement