యాదాద్రిలో జర్నలిస్టుల ఆందోళన

Telangana: Journalists Arrest Protests At Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి: మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం ఉదయం యాదాద్రిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఈవో గీతారెడ్డి, జర్నలిస్టులను అరెస్ట్‌ చేయించగా.. అరెస్ట్‌లకు నిరసనగా యాదగిరి గుట్ట పీఎస్‌ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top