ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మర్రి రాజీనామా | Marri Shashidhar Reddy Quits As TPCC Election Coordination Committe | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మర్రి రాజీనామా

Jun 28 2021 3:07 AM | Updated on Jun 28 2021 3:07 AM

Marri Shashidhar Reddy Quits As TPCC Election Coordination Committe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌గాంధీలకు ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. తనను ఈ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారని, ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైనందున ఆయన స్వేచ్ఛగా వ్యవహరించే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. అయితే తాను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని శశిధర్‌ రెడ్డి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement