పార్లమెంటు నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉంది: కేసీఆర్‌

CM KCR Wrote Letter To Narendra Modi Over Parliament Inauguration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన పార్లమెంటు శంకుస్థాపనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి గురువారం ఢిల్లీలో శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక పేర్కొన్నారు. ప్రజలందరికీ గర్వకారణమైన ఈ పార్లమెంటు నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉందని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న సదుపాయాలు విదేశీయుల చరిత్రతో ముడిపడి ఉన్నాయని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top