ప్రజాభవన్‌ వద్ద కారు బోల్తా | Car Accident At Hyderabad Praja Bhavan | Sakshi
Sakshi News home page

ప్రజాభవన్‌ వద్ద కారు బోల్తా

Oct 19 2024 7:28 AM | Updated on Oct 19 2024 9:09 AM

Car Accident At Hyderabad Praja Bhavan

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని ప్రజాభవన్‌ వద్ద శనివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బోల్తా కొట్టడంతో కారు ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాల తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement