నేడు సీఎంతో అసదుద్దీన్‌ భేటీ  | Asaduddin Met With CM KCR Today | Sakshi
Sakshi News home page

నేడు సీఎంతో అసదుద్దీన్‌ భేటీ 

Sep 5 2020 1:44 AM | Updated on Sep 5 2020 8:28 AM

Asaduddin Met With CM KCR Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. కొత్త సచివాల యం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాలను కూల్చినప్పుడు అక్కడి రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదుల పునర్నిర్మాణం విషయం చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నట్టు అసదుద్దీన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement