సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గణపురం మండలం ధర్మారావు పేటలో పరుశరాంపల్లికి చెందిన 105 ఏళ్ల చింతిరెడ్డి ఆగమ్మ కరోనా టీకా వేయించుకున్నట్లు చెల్పూరు ఇన్చార్జి వైద్యా ధికారిణి ఉమాదేవి తెలిపారు. అంతటి వృద్ధురాలే ధైర్యంగా టీకా వేయించుకున్నారని, ఎవరూ అపోహలకు గురికావద్దని ఆమె పేర్కొన్నారు. అర్హులైన అందరూ టీకా వేయించుకొని కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. ఇలా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవడం చూసి ప్రజలకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపింది.
కరోనా టీకా వేయించుకున్న 105 ఏళ్ల బామ్మ
Published Fri, Apr 16 2021 5:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement