● మత్తు వదలరా.. | - | Sakshi
Sakshi News home page

● మత్తు వదలరా..

Dec 27 2025 6:59 AM | Updated on Dec 27 2025 6:59 AM

● మత్

● మత్తు వదలరా..

పూండి వాణిజ్య కేంద్రంలో కాశీబుగ్గ రూరల్‌ సీఐ ఎం.తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్‌ఐ బి.నీహార్‌ అధ్యక్షతన డ్రగ్స్‌ వద్దు బ్రో నినాదంతో అభ్యుదయం సైకిల్‌ యాత్ర శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూండి సాయివినీత్‌ విద్యా సంస్థల ఆవరణలో సుమారు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌ వద్దు ఆరోగ్యకరమైన సమాజం ముద్దు వంటి స్లోగన్లతో ప్లకార్డులు ప్రదర్శించి మానవహారం చేపట్టారు. – వజ్రపుకొత్తూరు

పూండికి చేరుకున్న అభ్యుదయం సైకిల్‌యాత్రలో డ్రగ్స్‌ వద్దు బ్రో అంటూ చేపట్టిన మానవ హారం

డ్రగ్స్‌కి నో చెప్పాలంటూ విద్యార్థుల ప్రదర్శన

● మత్తు వదలరా.. 1
1/1

● మత్తు వదలరా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement