కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి

Aug 5 2026 12:06 AM | Updated on Aug 5 2026 12:06 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రూ.వెయ్యి కోట్లను కేటాయించి పొగాకును కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధరల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా, ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో 2020లో రూ.250 కోట్లతో 13 మిలియన్‌ కిలోల పొగాకును ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొనుగోలు చేయించి ఆదుకున్నారు.

– పూసాల అక్కపునాయుడు,

రావులకొల్లు, కలిగిరి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement