సైనా, సాయిప్రణీత్‌ ఓటమి 

Orleans Masters Badminton Tourney: Saina, Sai Praneeth Quit In First Round - Sakshi

న్యూఢిల్లీ: ఓర్లియాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత స్టార్స్‌ సైనా నెహ్వాల్, సాయిప్రణీత్‌ నిరాశ పరిచారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 16–21, 14–21తో తుర్కియే షట్లర్‌ నిష్లిహాన్‌ యిగిట్‌ చేతిలో... పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్‌ 20–22, 17–21తో లీంగ్‌ జున్‌ హావో (మలేసియా) చేతిలో ఓడిపోయారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top