నాణ్యమైన విద్యుత్‌ వైర్లు ఉపయోగించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ వైర్లు ఉపయోగించాలి

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

నాణ్యమైన విద్యుత్‌ వైర్లు ఉపయోగించాలి విఽధిగా అనుమతులు తీసుకోవాలి

గణేశ్‌ మండపాలను విద్యుత్‌ తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుత్‌ వైర్లను ఉపయోగించి లైటింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. షార్ట్‌ సర్క్యూట్‌లు, షాక్‌ నివారణకు ఈఎల్సీబీ, ఆర్సీసీబీ పరికరాలు ఉపయోగించాలి.

– వినోద్‌కుమార్‌, ఏఈ, షాద్‌నగర్‌ టౌన్‌

వినాయక మండపాల ఏర్పాటుకు విధిగా అనుమతులు తీసుకోవాలి. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. డీజేలు, అధిక శబ్దాలు వచ్చే స్పీకర్లు పూర్తిగా నిషేధం. ప్రశాంత వాతావరణలో ఉత్సవాలను జరుపుకోవాలి

– శిరీష, డీసీపీ, షాద్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement