క్రీడలతో శారీరక దారుఢ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక దారుఢ్యం

Mar 7 2025 9:24 AM | Updated on Mar 7 2025 9:19 AM

మొయినాబాద్‌రూరల్‌: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహ బంధాలు పెంపొందుతాయని ఇండియన్‌ కబడ్డీ ప్లేయర్‌ గంగాధరి మల్లేశ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని జేబీ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కృష్ణామాచారి, డైరెక్టర్‌ సంజయ్‌, డీన్‌ క్రటిజ్ఞాన్‌, స్టూడెంట్‌ ఎంపైర్స్‌ డాక్టర్‌ సలావుద్దీన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ విగ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్‌ కబడ్డీ ప్లేయర్‌ మల్లేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement