ఎవరూ పట్టించుకోవడం లేదు | - | Sakshi
Sakshi News home page

ఎవరూ పట్టించుకోవడం లేదు

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

గ్రామాల్లో సరఫరా చేస్తున్న భగీరథ నీరు కలుషితమై వస్తుంది. నిత్యం పైపులు పగిలిపోతున్నాయి. అధికారులు నిత్యం పైపులను పరిశీలించాలి. ప్రతీ ఇంటికీ నీటి సరఫరా జరిగేలా చూడాలి.

– కొప్పుల మహిపాల్‌రెడ్డి, అక్కపల్లి

లీకేజీలపై అప్రమత్తం చేశాం

జిల్లాలో మిషన్‌ భగీరథ పైపులైన్ల లీకేజీలపై సిబ్బందిని అప్రమత్తం చేశాం. అక్కపల్లిలో ఓపెన్‌వెల్‌ పంపుసెట్‌ రిపేర్‌ చేయించి మళ్లీ బిగించే క్రమంలో మట్టినీళ్లు వచ్చాయి. వాటిని క్లియర్‌ చేశాం. ఆ నీటి శాంపిళ్లను సేకరించాం. లీకేజీలు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– సుమలత, మిషన్‌ భగీరథ, ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement