బెధరగొట్టి.. | - | Sakshi
Sakshi News home page

బెధరగొట్టి..

Aug 13 2025 7:24 AM | Updated on Aug 13 2025 7:24 AM

బెధరగొట్టి..

బెధరగొట్టి..

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

కూటమి పార్టీల్లో ఇసుక తుఫాన్‌ చెలరేగుతోంది. అధికారంలోకి రావడంతోనే నాయకులు ఇసుక దందాకు తెరతీశారు. ఇప్పుడదే వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఉచితం మాటున జరుగుతున్న దోపిడీలో వాటాల కోసం మార్కాపురంలో టీడీపీ జనసేన నేతలు రోడ్డెక్కారు. ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీ నేతల మధ్య చెలరేగిన ఈ దుమారం ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఇసుక అక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.

న్యూస్‌రీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement