పెట్రోల్‌ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు | Tdp Leaders Attacked With Petrol Bombs In Dachepalle | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

May 13 2024 7:18 PM | Updated on May 15 2024 12:34 PM

Tdp Leaders Attacked With Petrol Bombs In Dachepalle

దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్‌ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.

సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్‌ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.

పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్‌ బూత్‌కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్‌ ఆపాలంటూ  జూలుం ప్రదర్శించారు.

 

 

 

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement