రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా | Nara Lokesh Tongue Slip Once Again During Elections Campaign, Details Inside | Sakshi
Sakshi News home page

రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా

May 11 2024 7:00 AM | Updated on May 11 2024 11:16 AM

Nara Lokesh Tongue Slip Once Again

మరోసారి నోరుజారిన టీడీపీ నేత నారా లోకేశ్‌ 

మంగళగిరి: గుంటూ­రు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్ని­కల ప్రచారంలో భాగంగా లోకేశ్‌ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.­300 పింఛన్‌ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్‌ నాలుక కరుచుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement