రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా | Nara Lokesh Tongue Slip Once Again During Elections Campaign, Details Inside | Sakshi
Sakshi News home page

రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా

May 11 2024 7:00 AM | Updated on May 11 2024 11:16 AM

Nara Lokesh Tongue Slip Once Again

మరోసారి నోరుజారిన టీడీపీ నేత నారా లోకేశ్‌ 

మంగళగిరి: గుంటూ­రు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్ని­కల ప్రచారంలో భాగంగా లోకేశ్‌ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.­300 పింఛన్‌ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్‌ నాలుక కరుచుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement