విశాఖపట్నం: తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత జిమ్మిక్కులు చేస్తున్నారు. మొన్న పరిషత్ ఎన్నికలు బహిష్కరించామని, నిన్న రాళ్ల దాడి జరిగిందని కొత్త డ్రామాకు తెరలేపారు అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తిరుపతి ఎన్నికల్లో డిపాజిట్లు రావని చంద్రబాబు ముందే గ్రహించి అందుకే రాళ్ల దాడి డ్రామాకు తెరలేపారు. దీనికి సంబందించిన ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయి. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడాలి.. డ్రామాలు ఎందుకు? చంద్రబాబుకు ధైర్యం ఉంటే తిరుపతిలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి. ప్రజలు తోక కత్తిరించినా చంద్రబాబు భాష మారలేదు. లోకేష్ గురించి అచ్చెన్నాయుడు నిజం మాట్లాడారు, రోజూ మేము మీడియా ముందు మాట్లాడేది నాలుగు గోడల మధ్య చెప్పారు అని అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీకి 85 శాతం ఓట్లు వస్తాయి అని మంత్రి పేర్కొన్నారు.
చంద్రబాబు పాత జిమ్మిక్కులు చేస్తున్నారు
Published Tue, Apr 13 2021 7:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
●కమలాపురంలో గణనీయమైన మార్పు..
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement