మా ఆయన చనిపోయిండు
మా ఆయన బూస జగ్గయ్య చనిపోయి 13 నెలలు అయింది. గుంట భూమి లేదు. నా ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లోనే ఉంటున్న. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. ఇంకా ఇస్తలేరు. ప్రభుత్వం స్పందించాలె.
– బూస శంకరమ్మ, వితంతువు, కల్వచర్ల
ఉత్తర్వులు రాలేదు
ప్రజాపాలన గ్రామసభల్లో చాలామంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడి నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం.
– కాళిందిని, డీఆర్డీవో
మా ఆయన చనిపోయిండు


